మనవార్తలు , శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ పరిధిలో శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ వారు, అల్ ఇండియా బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలో మియాపూర్ ప్రాంతం లో పేదలు నివాసం ఉంటున్నా ఓంకార్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, కాలనీలలో ముఖ్యం గా ఓంకార్ నగర్ బస్తి లో నివాసం ఉంటున్న పేదలను, వృద్దులను గుర్తించి వారం రోజులకు సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు కారం, ఆయిల్ పాకెట్స్, గ్లాస్, ప్లాట్స్, బట్టలు,ఓంకార్ నగర్, నది గడ్డ తండా , ఎస్.బి.సి నగర్ లలో మానవత్వం తో శ్రీ సత్యసాయి సేవ సమితి వారు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్ నాయక్, ఓంకార్ నగర్ కమిటీ సభ్యురాలు విమల, తండా సభ్యులు డి నర్సింహా, తుకారం నాయక్, శ్రీ సత్య సాయి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…