సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ 2వ వార్డ్ బీసీ కాలనీలో నూతన వినాయక మండపం మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి. బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీలో కౌన్సెలర్ వి.గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో నూతన వినాయక మండపం మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభం తరువాత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు మరియు మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరియు పార్టీ అధ్యక్షులు వి.హన్మంత్ రెడ్డి,కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అద్యక్షులు వి. వరప్రసాద్ రెడ్డి ,కౌన్సెలర్లు చంద్రయ్య,జయమ్మ, రాధ,ఉపాధ్యక్షులు రాజగోపాల్, కోఆప్షన్ మెంబెర్ మనిమల,సంపత్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, సీతారాం రెడ్డి, దేవేందర్ రెడ్డి, చక్రపాణి, శంకర్ ఫాస్టర్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…