_ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆహ్వానించిన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహరాజ్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ఆహ్వాన పత్రికను అందించారు. మార్చి 9వ తేదీ వరకు మహారాజు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5వ తేదీన డాక్టర్ శ్రీ మహంత్ సిద్దేశ్వరానంద గిరి మహరాజ్ పట్టాభిషేకం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శతజయంతి ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…