మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాద్ మాదాపూర్లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు రాష్ట్రాలల్లో శరవేగంగా విస్తరించిన మొబైల్, రిటైల్ చైన్ “బీ న్యూ” మొబైల్స్-ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ లలో రెడ్ మీ నోట్ ఫోన్లు లబిస్తాయన్నారు.వినియోగదారులు అందరూ దగ్గరలోని “బీ న్యూ” స్టోర్స్కి వెళ్లి అమేజింగ్ ఆఫర్స్తో కూడిన మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలని సూచించారు.అనంతరం బీ న్యూ సంస్థ సిఈఓ సాయి నిఖిలేష్ మాట్లాడుతూ వినియోగదారులకు అతి తక్కువ ధరకు రెడ్ మీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ మైబైల్స్ తమ స్టోర్ లలో అద్బుతమైన ఆఫర్ లతో తక్కువ ధరకు లభిస్తుందన్నారు.రేండు తెలుగు రాష్ట్రాలల్లో “బీ న్యూ” 150 స్టోర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.వినియోగదారులకు తక్కువ ధరకు అత్యాధునిక ఫ్యుచర్స్తో కూడిన ఫోన్లు,ల్యాప్ టాప్లు అందుబాటులో ఉన్నాయని, వడ్డీ లేకుండా రుణాల సదుపాయం కూడా ఉందని వివరించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…