మనవార్తలు ,పటాన్చెరు:
తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని సాకీ చెరువు కట్టపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేయనున్న సాకి చెరువు కట్టపై ఏర్పాట్లు పరిశీలించారు. ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. భావితరాలకు చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…