విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మియాపూర్ విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీస్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లోకొత్తగా ఆఫీసును ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మరియు అటవి శాఖ మరియు దేవాదాయ శాఖ మహాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించారు .అనంతరం ఈ సంస్థ లేఔట్ల బ్రోచర్ ను సినీ నటి రాశి గారు ఆవిష్కరించారు . దేవాదాయ శాఖ మహాత్యులుమాట్లాడుతూ రియల్ఏస్టేట్ సంస్థగా ప్రసిద్ధిచెందిన విజన్ వీవీకే ఇంకా అభివృద్ధ్ది చెందాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు .అనంతరం […]

Continue Reading

అన్నదానం కోసం ఆర్థిక సాయం

రామచంద్రాపురం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి, మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్న ప్రసాదం కొరకు రామచంద్రపురం, శ్రీనివాస్ నగర్ కాలనీ వాస్తవ్యులైన ఫ్రెండ్స్ యూత్ సభ్యులైన వినోద్ కుమార్, ఆర్ నవీన్, శ్రీకాంత్, లక్కీ, రాజు […]

Continue Reading

బీజేపీ తీర్థం పుచ్చుకున్న హరి పంతుల పుష్ప వెంకట్ రావు

పటాన్ చెరువు పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ […]

Continue Reading

గణేశ్ లడ్డూ రూ.రెండు లక్షల,65 వేలు 666..

గణేశ్ లడ్డూ రూ.2,65,666 వేలు… పటాన్‌చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం సిటిజెన్ కాలనీలో సిటిజన్ యూత్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో రామేశ్వరంబండ కు చెందిన ఐలాపురం నాగరాజ్ ముదిరాజ్ రూ.2,65,666 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని నాగరాజు ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ […]

Continue Reading

ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన సంబరాలు పటాన్చెరు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 58 వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరుతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రపురం, భారతి నగర్, బొల్లారం జిన్నారం, గుమ్మడిదల, బండ్లగూడ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేవాలయాల్లో పూజలు మసీదులు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి ఎమ్మెల్యే నివాసం అభిమానుల కోలాహలం తో నిండిపోయింది. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు […]

Continue Reading

3 లక్షలకు లడ్డు దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులు

మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా మహబూబ్ పెట్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి శనివారం సాయంత్రం నిమజ్జన సమయంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో 3 లక్షల ఒక్క రూపాయికి హనుమాన్ యూత్ సభ్యులు దక్కించుకున్నారు. ఆ భగవంతుని ఆశిష్యులు అందరి పై ఉండాలని కోరుకుంటున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.  

Continue Reading

మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు గణేష్ హనుమాన్ టెంపుల్ వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మన్నే సురేష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంఘం అధ్యక్షుడు నర్సింలు ముదిరాజ్, రాము గౌడ్, ప్రసాద్ ముదిరాజ్, విజయ్, శ్రీనివాస్, అనిల్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 5 వ అవార్డ్

శేరిలింగంపల్లి అవార్డులు భాద్యత ను పెంచుతాయి – కృష్ణ మూర్తి చారి శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి హైదరాబాద్ – రవీంద్ర భారతి లో జరిగిన మయూరి ఆర్ట్స్ విశ్వకళా నంది పురస్కారాలు 2021 ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రజలకు అందించిన వివిధ […]

Continue Reading

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అర్హులైన ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పెషల్ డ్రైవ్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన  స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారు […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం

జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని […]

Continue Reading