politics

వెంకట్ రెడ్డి కాలనీలో ఓపెన్ డ్రైనేజీ పనులపై జోనల్ కమిషనర్ కార్యాలయం లో ఫిర్యాదు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : వెంకట్ రెడ్డి కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్య పరిశరించాలని కోరుతూ స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్…

2 months ago

గీతం కె.ఎస్.పి.పి.ని సత్కరించిన తెలంగాణ పోలీసు అకాడమీ

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తరఫున జ్జాపికను స్వీకరించిన రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : వృత్తిపరమైన శిక్షణ, ప్రజా…

2 months ago

సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం కోసం వెయ్యి గజాల స్థలం భవన నిర్మాణం

అర్హులైన సెంట్రింగ్ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రతి కార్మికుడికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

2 months ago

అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు మంచిది కాదు

ధాన్యం కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలి హమాలీలు, లారీల కొరత నివారించాలి జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి ,జిన్నారం :…

2 months ago

బీరంగూడ లో బిజెపి బిఎల్ఎ 2 లా కీలక సమావేశం

ఓటర్ల జాబితా పై ఫోకస్ పెట్టిన బిజెపి నాయకత్వం  జిహెచ్ఎంసి ఎన్నికలపై బిజెపి ప్రత్యేక కార్యచరణ  డబుల్ ఓట్ల తొలగింపు పై బిజెపి ప్రత్యేక దృష్టి రాబోయే…

2 months ago

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మినీ స్టేడియం, పార్కులు ఏర్పాటు చేయాలి నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

​మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ప్రయోజనాల కొరకు మినీ స్టేడియం, పార్కులను ఏర్పాటు చేయాలని, నానాటికీ పెరిగిపోతున్న ప్రభుత్వ రోడ్ల…

2 months ago

బోయిని లక్ష్మయ్య యాదవ్ 9వ వర్థంతి సందర్భంగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం విజయవంతం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఉన్న బి ఎల్ వై హోమ్స్ వద్ద ప్రముఖ సంఘసేవకులు…

2 months ago

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు

– బీకే ఎంక్లేవ్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అండ్ బిగ్ టీవీ సహకారం మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : యలమంచి ఉదయ్…

2 months ago

రైతాంగాన్ని నట్టేట ముంచిన దగాకోరు కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రైతాంగానికి చేసింది శూన్యమని, నమ్మి ఓటేసిన రైతులను ఈ ప్రభుత్వం…

2 months ago

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26వేలకు పెంచాలి

ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..? 72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మనవార్తలు…

2 months ago