పటాన్ చెరు: రుద్రారంలోని రెండు ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో సహా ఇంద్రకరణ్ , కలివేముల , మామిడిపల్లిలోని ఉన్నత పాఠశాలల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం 2,400…
పటాన్చెరు దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయం గా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు పవిత్రంగా నిర్వహించుకునే ఛట్…
గుమ్మడిదల్: ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం…
సంగారెడ్డి: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .బుధవారం పటాన్ చెరు మండలం చిట్కుల్…
పటాన్ చెరు బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకునే ఛట్ పూజ పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఎమ్మెల్యే…
పటాన్చెరు మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామం…
పటాన్ చెరు: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పై ఈనెల 11 నుంచి 13 వ తేదీ వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని…
సంగారెడ్డి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, మరియు అధ్యక్షులు వారి పిలుపుమేరకు బొల్లారం డిజైర్ సొసైటీ లో యువజన…
నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్ బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట అవుటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి పనులు పూర్తి కావచ్చాయని, అతి…
కర్నూల్: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి…