Hyderabad

ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

మనవార్తలు ,హైదరాబాద్: వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్…

3 years ago

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సందడి

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బోనాల పండుగను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని స్కూల్ సిబ్బంది భావిస్తూ ఆ దిశగా పిల్లల్లో పండుగల…

3 years ago

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ,…

3 years ago

చిట్కూలులో అంగరంగా వైభవంగా బోనాల సందడి

మనవార్తలు ,పటాన్ చెరు; చిట్కూలు గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నాలుగురోజుపాటు జరిగే ఈ వేడుకల్లో…

3 years ago

పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని…

3 years ago

ప్రభుత్వ పాఠశాలకు అట వస్తువుల బహుకరణ

మనవార్తలు ,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి  విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా…

3 years ago

జ్యోతి విద్యాలయ లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు

_విద్యార్థి నాయకుల పదవి బాధ్యతల స్వీకరణ మనవార్తలు , శేరిలింగంపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి సేవ చేయాలని బీహెచ్ఈఎల్ ఎడ్యుకేషనల్…

3 years ago

దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని వినతి

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిగచ్చిబౌలి డివిజన్ లో గల దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరుతూ…

3 years ago

మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు; రాష్ట్రంలోని మహిళా సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

3 years ago

ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు బస్తీ దవాకనాలు ఏర్పాటు చేశాం_మంత్రి హరీష్ రావు

మనవార్తలు ,అమీన్ పూర్: ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ…

3 years ago