శేరిలింగంపల్లి :
కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ కు 13 ఏళ్లక్రితం మీర్ పెట్ కు చెందిన రాము తో వివాహం అయింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు కాగా వివిధ కారణాలతో ఇద్దరు అబ్బాయిలు మృతి చెందారు. చీటికీ మాటికి మొగుడితో గొడవ పడడం తో రాము వాళ్ళ ఊరెల్లిపోయాడు.
యాదమ్మ చెడు తురుగుళ్లు తిరుగుతూ కళ్ళు తాగుతూ ఉంటుంది. తన వివాహేతర సంబంధాలకు అడ్డువస్తుందని భావించిన తన 5 ఏళ్ల కూతురు కృష్ణవేణి ని దారుణంగా చంపేసింది. తర్వాత తన ఇంటికి వచ్చిన తల్లి తిమ్మమ్మ లు కల్సి ఆ హత్య నేరాన్ని వాళ్ళ ఇంటి ఓనర్ పై వేయాలని చూసి వాళ్ళ ఇంట్లోని టివి. ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పాప తండ్రి రాము ఈమె పై అనుమానంతో చందానగర్ పోలీసులుకు పిర్యాదు చేయగా పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపి, వచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాదమ్మ, తల్లి తిమ్మమ్మ లను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి,శాంతినగర్ ,చందానగర్ ,పోలీస్ స్టేషన్,హాస్పిటల్ ,కృష్ణవేణి , పోస్టుమార్టం,శవాన్ని
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…