Hyderabad

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

హైద‌రాబాద్

కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా ప్రతి ఏటా పది కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చేవి . కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా వందలాది మందికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. వాతావరణంలో దాదాపు అన్ని చోట్ల మ్యూకార్ మైకోసిస్ ఉంటుంది.
మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు . మన పీల్చే గాలి ద్వారా శరీరంలోకి వెళ్ళినా…ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఈ ఫంగస్ ను ఎదుర్కొంటుందన్నారు. ఒక వేళ రోగనిరోధన శక్తి తక్కువగా ఉంటే బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు . మధుమేహం, అస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని మేఘనాథ్ తెలిపారు .
గాలి  ద్వారా ముక్కులోకి ప్రవేశించి మ్యూకార్ మైకోసిస్ …అక్కడి నుంచి కన్ను, పై దవడ, మెదడుకు వ్యాపిస్తుందన్నారు . మెదడుకు చేరేలోగా  చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిందన్నారు .
Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago