మనవార్తలు ,పటాన్ చెరు:
దుబాయ్ ఆజ్మాన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం” తెలంగాణ కౌన్సిల్ టీం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . దుబాయ్ లోని ఆజ్మాన్ వేదికగా ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంతా ఐక్యమత్యంగా ఉండి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేశారు మన తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేసారని వారిని అభినందించారు .ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించిన (IPF) సంస్థ వారికి కృతజ్ఞతలు , దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవనీత్ గాజా, తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ మహేందర్ రెడ్డి కుంబాల, కో కన్వీనర్ శరత్, జనరల్ సెక్రటరీ దీపికా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…