రామచంద్రపురం
సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో సమానంగా పేదవారు సైతం బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవలని వారు కోరారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళ లకు అన్ని రంగాల్లో ప్రాధ్యానత ఇస్తుంది అన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్లు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ పృథ్వి రాజ్ ,సర్కిల్ మహిళ అధ్యక్షురాలు రాణి యాదవ్,డివిజన్ మహిళ అధ్యక్షురాలు జ్యోతి,ఎం.ఐ. జి మహిళ అధ్యక్షురాలు నాగమణి,అనిత,స్వర్ణ లత,శ్రీలత,సంధ్య, బేబీ,మంజుల,సర్కిల్ బీసీ అధ్యక్షుడు కృష్ణ మూర్తి,డివిజన్ స్పోర్ట్స్ సెక్రటరీ తార సింగ్,సంపత్ గౌడ్,ఎం.ఐ. జి సెక్రటరీ కుమార్,ఎం.ఐ. జి ప్రెసిడెంట్ బాలయ్య, రాధాకృష్ణ, రాములు,మునిన్ధర్, శేఖర్,జి. హెచ్ ఎం. సి అధికారులు రమ,బురనుద్దీన్ ఇతరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…