భక్తి శ్రద్ధలతో బక్రీద్…
పటాన్ చెరు:
బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పటాన్ చెరు పట్టణం,మండల పరిధిలోని వర్షం కారణంగా ఈద్గాల వద్ద కాకుండా మసీదులో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం మత పెద్దలు సూచనలు పాటిస్తూ ముస్లింలు స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్థనలు జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలీం, మక్బూల్, అక్లక్, గఫర్,ఆమేర్, సాబేర్, ఫరాజ్,ఉమర్,ఫరీడ్, జకీర్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…