రామచంద్రాపురం అశోక్ నగర్ లోని సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్.సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్ సి సి చేరాలంటే పదమూడేళ్ళ ఉండాలని ఎన్ సి సి తప్పకుండా పిల్లల త్తల్లిదండ్రుల పర్మిషన్ ఉండలని ఎన్ సి సి ఎంపికైనా విద్యార్థులకి ప్రతివారం ట్రైన్నిగ్ క్లాసులు , అలాగే పిల్లలకు ఒకక్రమశిక్షణ భాద్యతరహితంగా ఉండే విధంగా తీర్చిద్దితురని అని తెలిపారు .ఎన్ సి సి క్యాంపు కు ఎంపిక ఆయిన పి.ఆలేఖ్య తండ్రి రాజు మాట్లాడుతూ ఎన్ సిసి ద్వారా పిల్లలలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రమశిక్షణతో పాటు దేహదారుడ్యం ఉంటుందని అన్నారు. తన కూతురు ఎన్ సిసి క్యాంపు కు ఎంపిక కావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు.
సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఆలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రసిద్ధ ప్రొఫెసర్లు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్…
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్ను అందంగా సమతుల్యం చేస్తాయి అని నటి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ…
సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్: సమ్మక్క…