రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు.. హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధులతో బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, హరితవనంతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నాం ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే…
రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశవ్యాప్తంగా అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం వాటా అందిస్తూ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా'…
బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సహకారంతో హైదరాబాదులోని…
హ్యాపీ మొబైల్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఫ్రాంచైజీ భాగస్వాములకు ఆహ్వానం. మనవార్తలు ప్రతినిధి ,తిరుపతి : ఎనిమిదేళ్ల క్రితం వినియోగదారులకు నమ్మకమైన పారదర్శకమైన…
మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో జరిగిన వరి ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని, యాసంగి (రబీ) 2025–26 మార్కెటింగ్ సీజన్కు…
ప్రాంగణ నియామకాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీఎంసీజీ డైరెక్టర్ మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హెచ్ఆర్ ఇంటర్వ్యూలో విజయం సాధించడం అంటే పరిపూర్ణమైన సమాధానాలు ఇవ్వడం…
మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల…
కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కార్మికుల అక్రమ తొలగింపులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి విన్నవించిన సిఐటియు నాయకులు…