విశ్వశాంతికై వీరశైవ లింగాయత్ 14వపాదయాత్ర

4 years ago

పటాన్‌చెరు విశ్వశాంతికై కరోన మహమ్మరి వ్యాధి తగ్గి సకల జనుల ప్రజల శ్రేయస్సు కొరకు సుఖసంతోషాలతో ఉండాలని వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో 14వ పాదయాత్ర నిర్వహించామని జిల్లా…

ప్రకాష్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం

4 years ago

హఫీజ్ పెట్: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం (కమాన్) ను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్,…

గుల్ మోహర్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

4 years ago

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో గల గుల్ మోహర్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం నూతన కార్యవర్గాన్ని 18 వ…

ఉత్తమ అవార్డ్ అందుకున్న దేవేందర్ రెడ్డి

4 years ago

శేరిలింగంపల్లి : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించినoదుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. దేవేందర్ రెడ్డి ఉత్తమ…

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

4 years ago

పటాన్‌చెరు: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు…

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆరంభం – ప్రారంభోపన్యాసం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

4 years ago

పటాన్‌చెరు: కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు…

ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

  పటాన్చెరు పటాన్చెరు డివిజన్ కి చెందిన లూష్మ గత కొద్దిరోజులుగా నిమ్స్ ఆస్పత్రిలోచికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యే జిఎంఆర్…

టీకాతోనే కోవిడ్ కట్టడి – ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి

4 years ago

పటాన్‌చెరు: ఈ శతాబ్దంలోనే కోవిడ్ -19 మహమ్మారి అత్యంత ఘోరంగా ఉందని, మొత్తం ప్రపంచ జనాభాకు టీకాలు వేయడం ద్వారానే దానిని కట్టడి చేయగలమని అఖిల భారత…

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు.…

సాయి కాలనీ బ్రిడ్జి పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి

4 years ago

అమీన్పూర్: బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్…