_చిట్కుల్, లకడారం చెరువుల్లో చేప పిల్లల పంపిణీ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని,…
_ఘనంగా ముగిసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ _లక్ష 75 వేల రూపాయల నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల…
మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్పల్లి పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు…
మనవార్తలు , శేరిలింగంపల్లి : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మొదలుపెట్టి 350 రోజులకు చేరుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆ పార్టీ కోఆర్డినేటర్…
మనవార్తలు , శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. మియాపూర్…
_పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దామని యోగానంద్ పిలుపు మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ బలోపేతానికి మసనమంధరo కలిసికట్టుగా పనిచేద్దామని…
మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, లో…
_బ్యాంకర్ల సై కఠినచర్యలుతీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్ మనవార్తలు ,రామచంద్రాపురం: తీసుకున్న అప్పు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం తో పాటు, ఏజెంట్లు బాధితుడి ఇంటికి వచ్చి…
మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్,…
మనవార్తలు , శేరిలింగంపల్లి : తాబేలు లిమిటెడ్, హైదరాబాద్లో తన 1వ స్టోర్ను శుక్రవారం రోజు కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ప్రారంభించారు.…