మనవార్తలు ,హైదరాబాద్:
వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో కొంపల్లిలో ఆహ్లదపరుచుకునేందుకు డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ సరైన కేంద్రం అని ప్రముఖ తెలుగు హీరోయిన్ డి జె టిల్లు నటి నేహా శెట్టి అన్నారు.హైదరాబాద్లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్క్రీమ్ స్టోర్ను ప్రముఖ తెలుగు నటి శ్రీమతి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్లెట్లతో ఐస్ క్రీమ్ మార్కెట్లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా బ్రాండ్ గురించి వింటున్నాను మరియు దీనిని ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. ఆనందాన్ని కలిగిస్తుంది. నేను ఇక్కడ ఐస్ క్రీం ల రుచి చూడటానికి చాలా ఇష్టపడతాను” అన్నారు. తోరలో బెదురులంక మూవీ తో మిమ్మల్ని అలరించదానికి వస్తున్న అని తెలిపారు.
ఈ సందర్భంగా డుమాంట్ స్టోర్ ఫౌండర్ వివేక్ మరియు ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ మాట్లాడుతూ “డుమాంట్ అంటే రుచి, తాజాదనం మరియు వినోదం. 50 కంటే ఎక్కువ రుచులు, అధిక నాణ్యత గల పదార్థాలతో తయారు చేయబడ్డాయన్నారు. అత్యుత్తమ ఐస్క్రీమ్ & కాఫీ (సరికొత్త జోడింపు)ని ఆస్వాదించడానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…