Districts

జర్నలిస్టు సమస్యలను పోరాడే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

మనవార్తలు ,మంచిర్యాల

ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ జర్మలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .ప్రతి జర్మలిస్టు తమ వృత్తిని భాద్యత రహితంగా నిర్వహించాలని ,రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు. అలాగే జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అఖిలభారత జర్నలిస్టుల ఫెడరేషన్ అనేది జర్నలిస్టుల యొక్క సంక్షేమ పథకాల కోసం జర్నలిస్టుల అభ్యున్నతికి ఎల్లవేళలా పోరాడి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ముందుండి ఏబిజెఫ్ ఎల్లవేళలా పోరాటం సాగిస్తుందని, అదేవిధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఏబిజేఫ్ సంఖ్యాబలాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని నియోజకవర్గ అధ్యక్షుడు పళ్ళ.రాజశేఖర్ తెలిపారు.

ఈ కార్య క్రమం లో యూనియన్ సభ్యులు,గౌరవ అధ్యక్షులు,రామిడ్ల.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సాయి , కోశాధికారి సాయి సృజన్,పుణ్ణం మధుకర్, లింగరాజు, మధునేష్, రామిళ్ళ శీను, భవిష్యత్,సంతోష్, రఘు, పులి రాజారామ్, పిట్టల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago