ఖమ్మం
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ ని నియమించారు.ఈ సందర్బంగా నరాల సత్యనారయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నియమించి , పార్టీ జెండలు ఎగుర వేస్తాము అని అలాగే గడపగడపకు వైయస్సార్ టీపి పార్టీని తీసుకుపోతామని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…