మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
హతీయ బీసీ సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలిగా వై. లక్ష్మి ని నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ తెలిపారు. జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు అర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న లక్ష్మి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు అర్. కృష్ణయ్య కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు బాధ్యత గా బీసీ ల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ ల ఐక్యత కోసం పాటు పడతానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వై. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…