Categories: politics

Mayor : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో వర్చువల్ సమావేశం…

Mayor :  వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై జిహెచ్ఎంసి మేయర్ (Mayor) గద్వాల విజయలక్ష్మి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కార్పోరేటర్లు ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

పటాన్చెరు 113వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వర్చువల్ సమావేశంలో డివిజన్లో వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను వివరించారు. దీంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరువు లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని కోరారు కార్పోరేటర్ మెట్టు కుమార్ అడిగిన ప్రశ్నలకు మేయర్ విజయలక్ష్మి సమాధానమిచ్చారు. పటాన్చెరు 113 డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు

ఈ సమావేశంలో శానిటేషన్,చెత్త సేకరణ,వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ,మాన్సూన్ ఎమర్జెన్సీ బృంద నిర్వహణ తదితర అంశాలపై అన్ని డివిజన్ల కార్పొరేటర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది.

పటాన్చెరు 113వ డివిజన్ పరిథి లో జరుగుతున్న అభివృద్ధి, శానిటేషన్ పనులు,చెత్త సేకరణ, నూతన అంతర్గత డ్రైనేజీ నిర్మాణం,వివిధ పనులను మేయర్ గారికి వివరించామన్నారు.దీంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చినట్లు కార్పొరేటర్ కుమార్ తెలిపారు.

Also Read  :

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago