చిట్కుల్
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా జరిగాయి దసరా పండుగను పురస్కరించుకొని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, వేణుగోపాల స్వామి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు.జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ , ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు చాకలి వెంకటేష్, వార్డు సభ్యులు ఆంజనేయులు, భుజంగం, శ్రీను, ఒగ్గు శ్రీను, మురళి, వల్లెపు వెంకటేష్, డేగల కృష్ణ, మాజీ ఎంపిటిసి వీరస్వామి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…