Hyderabad

జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…

 జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…
– వ్యాక్సినేషన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– బిజెపి ఓబిసి మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు:

కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని, వ్యాక్సినేషన్ విషయంలో జర్నలిస్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కోరినా సెకండ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు, ఇటు ప్రజలకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా రోజు ఆస్పత్రిలో ,ఇతర చోట్ల వార్తా సేకరణలో భాగంగా తిరుగుతుంటారు అలాంటి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గాంధీ ఆస్పత్రికి, కింగ్ కోటి ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి కేసులు చూస్తే తగ్గినాయా లేదా పెరిగినాయ తెలుస్తుందన్నారు. ఒకవైపు జర్నలిస్టులు మృత్యువాత పడుతుంటే, మిగతా జర్నలిస్టు భయభ్రాంతులకు గురవుతున్న రాష్ట్రప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుండి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.

Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

10 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

12 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago