మనవార్తలు , శేరిలింగంపల్లి :
అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య గౌడ్, రాయదుర్గం సి.ఐ తిరుపతి, ఎస్.ఐ నదీమ్, ట్రాఫిక్ పోలీస్ శ్రీనాధ్, తెరాస నాయకులు భీష్మా రెడ్డి, వినయ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జి.వి.ఆర్, న్యూ బ్లూమ్ స్కూల్, ఇండియన్ పీపుల్, శ్రీ విద్యాభారతి స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…