మనవార్తలు , బొల్లారం
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి అన్నారు .బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ మహిళ మోర్చ అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి అధ్వర్యంలో గడ్డపోతరం గ్రామం గాలి పోచమ్మ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో వుండాలని కోరుతూ బిజెపి కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు స్రవంతి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ధర్మ న్యాయ మార్గంలో నడిపిస్తూ, దేశ అభివృది కోసం ఏళ్ల వేళల కృషిచేస్తున్నరని , నరేంద్ర మోడీ దేశానికే ఆదర్శమని ,రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు .
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…