మన వార్తలు ,పటాన్ చెరు:
ఒక సంస్థ జయాపజయాలను వారి వ్యూహాత్మక పెట్టుబడి విధానాలు నిర్దేశిస్తాయని మీనాక్షి గ్రూపు చీఫ్ ఫెన్జాన్షియల్ అధికారి ( సీఎఫ్ ) డాక్టర్ ఎ.కిషోర్ చెప్పారు . పరిశ్రమ – విద్యాసంస్థల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘ వారెన్ బఫెట్ పెట్టుబడి విధానం ‘ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . బెర్క్వెర్డ్ హాత్వే స్థాపనలో కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ పెట్టుబడి వ్యూహాలను ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు .
క్రియాశీల , నిష్క్రియాత్మక పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ , బఫెట్ , ప్రొటీజ్ భాగస్వాములు , టెడ్ సీడ్స్ , జీఫ్రీ టారెంట్ల మధ్య పోటీని విడమరిచి చెప్పారు . అత్యంత ధనిక పెట్టుబడిదారుల పెట్టుబడి నమూనా గురించి ఉదాహరణతో సహా వివరించి విద్యార్థులను డాక్టర్ కిషోర్ ఆకట్టుకున్నారు . తొలుత , గీతం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . అధ్యాపకులు ప్రొఫెసర్ కె.శశికుమార్ , డాక్టర్ సుధ , ప్రొఫెసర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…