మనవార్తలు ,పటాన్ చెరు;
పటాన్ చెరు రైల్వే స్థలం ఒక చెత్త డంపింగ్ గా మారింది అని కార్మిక నాయకులు జనం పల్లి కమల్ అన్నారు .వందలాది స్కూల్ పిల్లలు ఆ దారి వెంట స్కూలుకు వెళ్తారు మార్కెట్ కమిటీ కూరగాయల చెత్త జిహెచ్ఎంసి చెత్త తో దారంతా నింపేశారు, పోవడానికి దారి లేక ఎంతో దూరం చుట్టూ తిరిగి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ,స్థానికంగా ఉన్న కాలనీలకు దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు చొలువ తీసుకొని ఇంత పెద్ద స్థలాన్ని ఒక క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని కమల్ అధికారులను కోరుతున్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…