మనవార్తలు ,పటాన్ చెరు;
పటాన్ చెరు రైల్వే స్థలం ఒక చెత్త డంపింగ్ గా మారింది అని కార్మిక నాయకులు జనం పల్లి కమల్ అన్నారు .వందలాది స్కూల్ పిల్లలు ఆ దారి వెంట స్కూలుకు వెళ్తారు మార్కెట్ కమిటీ కూరగాయల చెత్త జిహెచ్ఎంసి చెత్త తో దారంతా నింపేశారు, పోవడానికి దారి లేక ఎంతో దూరం చుట్టూ తిరిగి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ,స్థానికంగా ఉన్న కాలనీలకు దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు చొలువ తీసుకొని ఇంత పెద్ద స్థలాన్ని ఒక క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని కమల్ అధికారులను కోరుతున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…