Hyderabad

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

హైదరాబాద్

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు . జర్నలిస్టుల భద్రతే ప్రధాన అంశంగా యూనియన్ లో ఉండబోతుందని , నూతనంగా జాయిన్ అవుతున్న సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఈ సమావేశం సందర్భంగా సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశానికి , తెలంగాణ ఏబీజేఎఫ్ కోర్ కమిటీ సభ్యులు , (రావూరి గంగాధర్ రావు , ఈ లక్ష్మణ్ చారి, గులగట్టు దాసు, పడాల సృజన్ , అంబాల విష్ణు, గునుగంటి శ్రీనివాస్ ,వల్లూరి మధు ,సాదిక్ భాషా, ఈ శ్యాం, ఓ నాగరాజు , సురేష్ కుమార్ .తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago