పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని విశ్వ భారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ను తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కరస్పాండెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. భవాని ని, అదేవిధంగా అధ్యాపకుల బృందాన్ని సన్మానించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రవి అనంత మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న స్థానం విలువ ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు రమ్యశ్రీ, కీర్తి, తేజ గురుమూర్తి, తేజశ్రీ, యాష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…