మనవార్తలు ,రామచంద్రపురం
స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ శాఖ అధ్యరంలో నిర్వహించిన 159 స్వామి వివేకానంద జయంతి వేడుకల్లోని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత, మార్గదర్శి అని భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి అని చికాగో ప్రసంగం తరువాత హిందుమతం యొక్క ఖ్యాతిని విస్వవ్యాప్తమ్ చేసి, తన బోధనల ద్వారా ఎంతో మంది యవతకు అధర్శంగా నిలిచారని భారతదేశం గొప్పతనాన్ని చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడు అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరస్వతి,రవీందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మావతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, రవికుమార్, రవీందర్ గౌడ్,మల్లేష్,రమేశ్ గుప్తా,బసమ్మ, బిజెయైయం నాయకులు ప్రవీణ్, బిజెపి నాయకులు బలరామ్, వెంకటేశ్, రవీంద్ర నాయక్, పాల మల్లేష్, నరసిహ్మా, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…