మన వార్తలు , రామచంద్రాపురం :
రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215 జయంతి వేడుకలు తెల్లాపుర్ లో ఘనంగా వడ్డెర కులస్తులు నర్సింహ యాదయ్య శ్రీనివాస్ రాజు నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథులు గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు కౌన్సిలర్ భరత్ నాయకులు మాజీ ఎం పి పి ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కృష్ణ పి ఏ సీ చైర్మన్ లు పాల్గొని మాట్లాడుతూ వడ్డే ఓబాన్న మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు 18 వ శతాబ్దంలో ప్రజలకు మరియు రైతులకు వతిరేకంగా ప్రవేశ పెట్టిన కిస్తు కట్టాలని ఇబ్బంది పెట్టే వారు . బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన కిస్థు కు వతిరెకంగా గెరిల్లా యుద్ద విరుడుగా 6000 వేల మంది తో సైన్యం ఏర్పడుచుకొని సైన్యోది పతిగా బ్రిటిష్ వారి పైన యుద్దం చేసి బ్రిటిష్ ని గడ గడ లదించిన వక్తి వెడ్డే ఒబన్న. ఇలాంటి వాక్తి గురుంచి తెలియ చేసే బాధ్యత నాయకులు పైన ఉన్నది. ఐ కార్యక్రమంలో పాల్గొన్నవారు బుచ్చి రెడ్డి , నావరి శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి పర్స రాములు , దర్శన్ మరియు వడ్డెర కులస్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…