శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శేరిలింగంపల్లినియోజకవర్గంలో ని హఫీజ్ పెట్ డివిజన్ లో గల మైత్రి నగర్ లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్బంగా వివేకానంద విగ్రహానికి మియాపూర్ బిజెపి సీనియర్ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, భారత దేశ ఖ్యాతిని, సంస్కృతి సాంప్రదాయాల విలువలను ప్రపంచంచానికి చాటిచెప్పిన మహనీయుడు, గొప్ప ఆదర్శవంతుడు ఆయిన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…