రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
యువనాకుడు శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినాన్ని పురస్కరించుకుని అయిలాపురం నవీన కుమార్ భగవద్గీత ను బహుకరించారు .అనంతరం శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం మాట్లాడుతూ ప్రపంచశాంతిని సర్వజనహితాన్ని, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణపరమాత్ముడు రచించిన భగవత్ గీత దోహదపడుతుందని ప్రతీ ఒక్కరు భగవత్ గీతపఠించాలని జన్మదినాలు శుభకార్యలకు భగవద్గీతను బహుకరించడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్, భవాని, శంకర్, మాధవ్, రాకేష్, సంతోష్, యాదగిరిరావు, ప్రవీణ్, మహేష్, సుధాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…