రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
యువనాకుడు శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినాన్ని పురస్కరించుకుని అయిలాపురం నవీన కుమార్ భగవద్గీత ను బహుకరించారు .అనంతరం శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం మాట్లాడుతూ ప్రపంచశాంతిని సర్వజనహితాన్ని, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణపరమాత్ముడు రచించిన భగవత్ గీత దోహదపడుతుందని ప్రతీ ఒక్కరు భగవత్ గీతపఠించాలని జన్మదినాలు శుభకార్యలకు భగవద్గీతను బహుకరించడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్, భవాని, శంకర్, మాధవ్, రాకేష్, సంతోష్, యాదగిరిరావు, ప్రవీణ్, మహేష్, సుధాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…