శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, పోగుల ఆగయ్య నగర్ కు చెందిన సోను కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం రోజు గోపన్ పల్లి లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ నివాసంలో ఘనంగా జరిగాయి. నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ గుండె గణేష్ ముదిరాజ్ ల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోను కుమార్ యాదవ్ ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాజిరావు రాము జాజిరావు, శ్రీను చంద్రమాసిరెడ్డి రేపాన్ వెంకటేష్ రవీందర్. మల్లేష్ జాజిరావు శ్రీధర్ అంజయ్య గోపి.రత్నం. నారాయణ. రాజేందర్ రమేష్.బి రాము.నరేష్ చారీ.మరియు తదితరులు ఆర్ కే వై టీం సభ్యులు బిజెపి డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…