మనవార్తలు , శేరిలింగంపల్లి :
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని సీ ఎం ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు మదీనగూడ లోని త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఏ సి నటరాజ్ , సి ఆర్ ఓ సాయి నరసింహారావు మరియు వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ ఎక్స్పో వేడుకలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు రకరకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. కొవిడ్ తరవాత జరిపిన మొదటి వేడుకలో తల్లిదండ్రులు సందర్శకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిల్లలు తయారుచేసిన నమూనాల గురించి చక్కగా వివరించారు. వెనకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలతో సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…