మనవార్తలు , శేరిలింగంపల్లి :
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని సీ ఎం ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు మదీనగూడ లోని త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఏ సి నటరాజ్ , సి ఆర్ ఓ సాయి నరసింహారావు మరియు వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ ఎక్స్పో వేడుకలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు రకరకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. కొవిడ్ తరవాత జరిపిన మొదటి వేడుకలో తల్లిదండ్రులు సందర్శకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిల్లలు తయారుచేసిన నమూనాల గురించి చక్కగా వివరించారు. వెనకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలతో సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…