sample page

సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా కృష్ణ మూర్తి చారి నియామకం

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి వివిధ సెల్ లకు కన్వీనర్లను నియమించారు. ఇందులో భాగంగా పటాన్‌చెరువుకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారిని సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర […]

Continue Reading

నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుకలు

ముఖ్యఅతిథిగా హాజరైన పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్లో స్త్రీ కన్వెన్షన్ లో కేరళ రాష్ట్ర ప్రధాన పండగ ఓనం పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేరళం రాష్ట్ర ముఖ్య పండగ ఓనం వేడుకలలో పాల్గొనడం చాలా […]

Continue Reading

విశ్వశాంతి కోసం పాదయాత్ర చేపట్టడం అభినందనీయం

19వ వీరశైవ లింగాయత్ సమాజం పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: విశ్వశాంతి కోసం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 19వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం […]

Continue Reading

వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్‌ను కలిసిన ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)ను సంగారెడ్డి జిల్లా హ్యూమన్‌ రైట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్‌ చైర్మన్‌, ఆర్‌ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ ఆర్‌కే లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు.తన 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. రామచంద్రపురం 268 డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిర్వహిస్తున్న ‘బస్తీ దర్శన్‌’ […]

Continue Reading

సొంత నిధులతో రహదారికి మరమ్మతులు_ మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో ఇంద్రేశం రహదారి పునరుద్ధరణ (మరమ్మతు) పనులను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంద్రేశం నుండి చిన్న కంజర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.​అనంతరం మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు – చిన్న కంజర్ల మార్గంలో […]

Continue Reading

మహిళల గౌరవమే సమాజ ప్రగతికి పునాది – నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్కుల్‌లోని ఆయన నివాసంలో పలువురు మహిళలు నీలం మధుకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మిఠాయిలు తినిపించి, ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.​అనంతరం నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది కేవలం దారం కట్టే సంప్రదాయం మాత్రమే […]

Continue Reading

22A నిషేధిత భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు అవిశ్రాంత పోరాటం నిరసన గళం సభను విజయవంతం చేయండి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పటాన్‌చెరు కేంద్రంగా నిర్వహించనున్న నిరసన గళం సభను దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. 22A భూముల సమస్యపై బాధితుల పక్షాన నిలిచి, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం […]

Continue Reading

జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల : గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల […]

Continue Reading

శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : శ్రావణ మాసం సందర్బంగా శుక్రవారం రోజు చందానగర్, గౌతమి నగర్ వేముకుంట లో గల శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం లో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 300 మహిళలు అమ్మవారి లలితా సహస్రనామ.కుంకుమార్చనలో పాల్గొన్నారు, మరియు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా సోదరీమణులు పూజకు వచ్చిన వారికి సోదర భావంతో అందరికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం సుమారు 1000 […]

Continue Reading

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్ బిజినెస్ గ్రోత్ (సీబీజీ), రెండవ అంతర్జాతీయ వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజం సదస్సు (బీఐఎస్ఎస్-2026)ను డిసెంబర్ 10-11, 2026 తేదీలలో నిర్వహించనుంది.‘మానవ-యంత్ర అనుసంధానం ద్వారా వ్యాపార శ్రేష్ఠత: మానవ అంతర్దృష్టి, యంత్ర మేధస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సదస్సు, వ్యాపారంలో మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాన్ని అన్వేషించడానికి ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, […]

Continue Reading