వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….
హైదరాబాద్:
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మే 01 వ తేదీ నుండి ప్రభుత్వ , ప్రవైట్ హాస్పటల్స్ లలో ఈ వాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…