మన వార్తలు , పటాన్ చెరు:
డిజెన్డ్ ద్వారా నాణ్యత ( క్వాలిటీ బెడిజెన్ – క్యూబీడీ ) అనేది నాణ్యతను చురుకెన ప్రక్రియగా మార్చడంతో పాటు రోగులకు నాణ్యమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందిస్తుందని అమెరికాలోని సెజైన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ శుక్రవారం ఆయన ‘ డిజెన్ ద్వారా నాణ్యతాంశాలు’పై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్యూబీడీలోని ముందస్తు జ్ఞానం , ప్రమాద అంచనా , ప్రయోగాల రూపకల్పన ద్వారా అభివృద్ధి , నియంత్రణ వ్యూహం , మార్పు నిర్వహణ వంటి పలు దశలను ఆయన వివరించారు .
విద్యార్థులకు అప్పటికప్పుడు కొన్ని కృ త్యాలను ఇచ్చి అభ్యాసం చేయించారు . వారు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు . తొలుత , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు అతిథికి స్వాగతం పలికి సత్కరించారు . రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎమ్మెస్ సురేంద్రబాబు , కార్యక్రము సమన్వయకర్త డాక్టర్ నరేష్ కుమార్ కటారీ , అధ్యాపకులు డాక్టర్ రాంబాబు గుండ్ల , డాక్టర్ టీబీ పాత్రుడు , డాక్టర్ ఆర్.ఉమాదేవి , పలువురు ఎమ్మెస్సీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…