బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…!

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…! – నేడే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం – భేటీ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామ హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యం లో ఆయన బీజేపీ లో […]

Continue Reading

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు…

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు – పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు – ఈ పాస్ తప్పనిసరి – వైద్య శాఖ సమన్వయంతో పగడ్బందీగా కరోనా కట్టడికి కృషి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పటాన్ చెరు: కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు […]

Continue Reading

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల […]

Continue Reading

రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం…

రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం… – బిజెపి నాయకులు బలరాం పటాన్ చెరు: రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకునేది లేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం రామచంద్రపురం పట్టణంలో రైతు గోస పోరు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. రైతు గోస పోరు దీక్ష కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు […]

Continue Reading

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి… – బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ పటాన్ చెరు: రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల […]

Continue Reading

మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… 

మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…  పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ […]

Continue Reading

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి… హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పటాన్ చెరు వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ , విజేందర్ , నరేందర్ , నాగప్ప అన్నారు . ఆదివారం పటాన్ చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కమాన్ వరకు రోడ్డు పక్కన పేదలకు ఆహార పదార్థాలను , వాటర్ బాటిళ్లను అందజేశారు . 150 మందికి […]

Continue Reading

 నిత్యావసర సరుకుల పంపిణీ…

 నిత్యావసర సరుకుల పంపిణీ… హైదరాబాద్: ప్రముఖ సంఘసేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగో వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పెట్ లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా విధ్యా, వైద్యం ఆకలితో […]

Continue Reading

పరిమళించిన మానవత్వం…

పరిమళించిన మానవత్వం… – కాలిబాటన వెళ్తున్న వృద్ధులకు వాహనం ఏర్పాటు – మహేష్ పాటిల్ ను అభినందించిన స్థానికులు హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇద్దరు వృద్ధులు కాలిబాటన నడుచుకుంటూ వెళ్తుంటే ఇది గమనించిన టిఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ వారికి వాహనం ఏర్పాటు చేసి గ్రామానికి పంపించారు… వివరాల్లోకి వెళితే.. బీదర్ నుండి ఓ వృద్ధ దంపతులు ఆటోలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కు ఆదివారం ఉదయం […]

Continue Reading
Archana Veda, the film actress who invented the Wolf Air Mask device

వోల్ప్ ఎయిర్ మాస్క్ డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద

 డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద… హైదరాబాద్: ఇంటి గదిలోకి , కార్యాలయాల్లోకి , వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిద్ ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు . హైదరాబాద్ చెందిన తారాడిడిల్ డిజిటల్ ఎల్ ఎల్ పీ సంస్థ రూపొందించిన ఎయిర్ మాస్క్ ను నటి అర్చన ఆవిష్కరించారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్ లను , […]

Continue Reading