Rotary Club

గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్

ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్… హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దావఖానాలలో బెడ్స్ కొరత ఏర్పడింది. బెడ్స్ కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సుమారు 25 లక్షల విలువ చేసే రెండు వందల ఆక్సిజన్ సిలిండర్, ఫ్లూఇయిడ్స్ స్టాండ్ కలిగిన స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ […]

Continue Reading

ఆటో డ్రైవర్ల కు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మహేష్ పాటిల్…

వైభవంగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు జన్మదిన వేడుకలు… హైదరాబాద్: టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు పరిధిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, అత్యవసరమైతే బయటకు రావాలన్నారు.కరోనా నేపథ్యంలో ఇబ్బందులు […]

Continue Reading

మామిడి కాయల కోసం వెళ్లి…

మామిడి కాయల కోసం వెళ్లి… – ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి పటాన్ చెరు: మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా… […]

Continue Reading

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం…

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణి చేస్తోన్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం జిన్నారం మండలం సోలక్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని […]

Continue Reading

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం…

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం… హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ముఖ్య అధికారులు ఉన్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్‌ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని తప్పించి వి.చంద్రశేఖర్‌ను […]

Continue Reading

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం… – అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామేశ్వరంబండ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఐక్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. […]

Continue Reading

రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్..

రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్.. – ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆరా – ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు కూడా వున్నారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం […]

Continue Reading

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి… హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం […]

Continue Reading

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం… హైదరాబాద్: -రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం -రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు -రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు -జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు -బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఏపీ ప్రభుత్వం -ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు -అప్రమత్తమైన ప్రభుత్వం -ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్ -చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ఆదేశం దేశంలో […]

Continue Reading

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ… -తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం –  వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు -పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు -వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై […]

Continue Reading