కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు…

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు… హైదరాబాద్: కాంట్రాక్టు పద్ధతిపై వైద్య సిబ్బందిని నియమించాలనుకుంటున్నారు అర్హత సాధించిన 658 మంది నర్సులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు వారిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రిపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని […]

Continue Reading

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత…

గ్రామ ప్రజలకు అండగా ఉంటా… – రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి – అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత పటాన్ చెరు: రుద్రారం గ్రామ ప్రజలకు అండగా ఉంటానని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు మంగళవారం తన వంతు సాయంగా ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామానికి చెందిన ఖాజా మియా, మరో యువకుడు మురళి ఇద్దరు […]

Continue Reading
Apollo sputnic v vaccine launch

సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం….

 సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం…. హైదరాబాద్: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్స్‌ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, బ్రాండెడ్‌ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. భారతదేశంలో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకున్న […]

Continue Reading

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు…

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు… హైదరాబాద్: 26 ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ […]

Continue Reading

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్…

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్… న్యూఢిల్లీ: ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న రోగులు రెమ్‌డెసివిర్‌ తీసుకోవద్దని ఏఐఐఎంఎస్‌ వైద్యులు సూచించారు. ఆక్సిజన్‌ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆస్పత్రిలో చేరాలని వారు అన్నారు. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న వారు వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఇంటి దగ్గర రెమ్‌డెసివిర్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ స్పష్టం చేశారు. మరో వైద్యుడు మనీష్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ స్థాయి 94కంటే […]

Continue Reading

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత… పటాన్ చెరు: పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ […]

Continue Reading

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక..

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికలో పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. స్మశాన వాటిక ప్రాంగణంలో మౌలిక వసతులు సైతం పూర్తి […]

Continue Reading
KALICHARAN

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి… -జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ హైదరాబాాద్: జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ […]

Continue Reading

ఘనంగా బసవేశ్వరుడి జయంతి….

ఘనంగా బసవేశ్వరుడి జయంతి… పటాన్ చెరు: విశ్వ గురువు శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 888 వ జయంతి వేడుకలు పటాన్ చెరులో ఘనంగా జరిగాయి. బసవేశ్వర సేవాసమితి, పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పొగాకు బస్వేశ్వర్ మాట్లాడుతూ…12వ శతాబ్దంలోనే కుల మత వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త […]

Continue Reading
BLACK FOUNGS

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్ హైద‌రాబాద్ కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా […]

Continue Reading