26న తెలంగాణా ఇంటర్ ఫలితాల వెల్లడి? 30లోగా ‘పది’ ఫలితాలు

మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు. ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో […]

Continue Reading

ప్రతిరోజు 10 నుంచి 15 బాదం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు_బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌, 23 జూన్‌ 2022: స్నాకింగ్‌ను తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరిగేందుకు భావిస్తుంటారు. అంతేకాదు, పలు ఆరోగ్య సమస్యలకు హేతువుగానూ భావిస్తారు. అయినప్పటికీ, అవసరమైన మినరల్స్‌, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గం. కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ ఆవశ్యకతను తెలుపుతూ ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘స్మార్ట్‌ స్నాకింగ్‌ ఛాయిసెస్‌ అండ్‌ ఇట్స్‌ ఇంపాక్ట్‌ఆన్‌ ఫ్యామిలీ హెల్త్‌’(చక్కటి […]

Continue Reading

అందరికంటే ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు_ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్  

మనవార్తలు ,పటాన్ చెరు: చిట్కుల్ గ్రామంలో సాయి దీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు .ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు .ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు ఆయన చెప్పారు. యోగా, […]

Continue Reading

నందిగామలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక సమీపంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం […]

Continue Reading

పటాన్ చెరు నుండి లడక్ వరకు సైకిల్ యాత్ర చేసిన వెంకటేష్ ను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ఇటీవల పటాన్ చెరు పట్టణం నుండి లడక్ వరకు 2600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైన సాహస యాత్ర ద్వారా చేరుకున్న పటాన్ చెరు పట్టణానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పూలమాలలతో సత్కరించారు.యాత్ర విశేషాలను, యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలను వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబం […]

Continue Reading

తల్లి ప్రేమ లేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య

_సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలిపిన అన్నదమ్ములు యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి లు మనవార్తలు ,మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి 34 సం”లు, మహిపాల్ రెడ్డి 29 సం”లు రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం […]

Continue Reading

పటాన్ చెరు అమీన్పూర్ ఆర్యవైశ్య మహాసభ మండల కార్యవర్గ ఎన్నిక

మనవార్తలు ,పటాన్ చెరు: ఆర్యవైశ్యలు ప్రతి ఒక్క రంగాలలో ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తోపాజి అనంత కృష్ణ అన్నారు పటాన్ చెరు వాసవీ భవన్ లో జరిగిన ఆర్య వైశ్య కులస్థుల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై పటాన్ చెరుమండలం మరియు అమీన్పూర్ మండలం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికైన కార్యవర్గ మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం వారికి శాలువా కప్పి ప్రశంస పత్రాన్ని అందజేశారు ,ఈ సందర్భంగా శ్రీ తోపాజి […]

Continue Reading

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్ చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు […]

Continue Reading

మానసిక ప్రశాంతతో పాటు మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం

మనవార్తలు ,రామచంద్రపురం మానసిక ఆధ్యాత్మిక కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది అని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం లోని తన నివాసంలో వివిధ రకాల యెగా ఆసనాలూ వేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమని అన్నారు .ప్రస్తుతం […]

Continue Reading

గీతమ్ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ‘ మానవత్వం కోసం యోగా ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . తొలుత , గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి . యోగా గురించి , రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం […]

Continue Reading