ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి_కాట సుధా శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్: ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె […]

Continue Reading

జిన్నారం లో 2 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం..

_గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలి _భూములు అమ్ముకోవద్దు..రైతులకు సూచన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామపంచాయతీ కీ ఫర్నిచర్ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,జిన్నారం గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మండల కేంద్రమైన జిన్నారం లో 60 లక్షల రూపాయల హేట్రో సంస్థ సీఎస్ఆర్ నిధుల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం […]

Continue Reading

ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకుఉపయోగపడే గొడుగులను ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్ కె వై టీమ్ సభ్యులు సమక్షంలో ఆదివారం రోజు శేరిలింగంపల్లి మాజి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ లు ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. సమాజ సేవ చేస్తున్న ఆర్ కె వై టీమ్ సబ్యులను అభినందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. […]

Continue Reading

ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయం ప్రారంభం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆదివారం రోజు నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని వార్డ్ మెంబర్ నిర్మల ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ట్యాక్స్ కన్సల్టెంట్ భార్గవి సుధా మాట్లాడుతూ ట్యాక్స్ రిటన్స్, జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్, అకౌంట్స్ కు సంబంధించిన అన్ని ఇక్కడ చేయబడతాయని, అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ కట్టాలని సూచించారు.

Continue Reading

ఇస్నాపూర్లో రష్మిక గౌతం హల్చల్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రముఖ యాంకర్, నటి రష్మిక గౌతం ఆదివారం ఇస్నాపూర్ లో హల్చల్ చేసారు . ఇస్నాపూర్లో ఆదివారం నూతనంగా ప్రారంబించిన బిఎస్ కె ప్యాషన్ లీనెన్ హౌస్ షాపింగ్ ప్రారంబోత్సవానికి వచ్చిన రష్మిక గౌతం అభిమానులను అలరించారు. షాష్ ప్రారంభించిన అనంతరం అమె షాప్ లో కలియ తిరిగారు. రష్మిక వచ్చిందన్న సమాచారం అందుకున్న అభిమానులు వందల సంఖ్యలో షాప్ వద్ద ఎగబడటంతో పోలీసులు వారిని అదుపుచేయటం కష్టతరంగా మారింది. అనంతర రష్మికతో […]

Continue Reading

కన్నుల పండువగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభం

_క్రీడా ప్రాంగణాలతో ఆరోగ్య తెలంగాణ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఆరోగ్య తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, పోచారం, ఘనాపూర్, నందిగామ, భానూర్, క్యాసారం, ఇస్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి […]

Continue Reading

మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి వినాయకులను పూజించే లా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం లో మట్టి వినాయకుడి ప్రతిమ ను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరికీ అవగాహన కల్పించేలా ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే […]

Continue Reading

కోర్ట్ కేసులా – డోంట్ కేర్ అంటున్న అధికారులు

_కోర్టులో కేసులు ఉన్నా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న జిహెచ్ఎంసి అధికారులు. – జీహెచ్ఎంసీ కమిషనర్ కు, జోనల్ కమిషనర్ల కు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదు. – భూ యజమాని పి.సి. నాయుడు ఆవేదన మనవార్తలు,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, కాంతి వనం కాలనీలో కోర్టు వివాదం లో ఉన్న భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించి, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని భూ యజమాని పి సి నాయుడు తెలిపారు. […]

Continue Reading

గీతమ్లో ద్రవాల భౌతికశాస్త్రంపే కార్యశాల…. పేర్ల నమోదుకు చివరి తేదీ : ఈనెల 25

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని గణిత శాస్త్ర విభాగం ఈనెల 28-30 తేదీలలో ‘ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ‘ ( ద్రవాల భౌతికశాస్త్రం : పద్ధతులు , వినియోగం ) అనే అంశంపై మూడురోజుల కార్యశాలను నిర్వహించనుంది . ఈ విషయాన్ని కార్యశాల నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , డాక్టర్ మోతహర్ రెజాలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ద్రవ గతిశాస్త్రం ప్రాథమిక […]

Continue Reading

ఎం సిపిఐ (యు )పార్టీ మూడ వ మహా సభలను జయప్రదం చేయండి

మనవార్తలు,శేరిలింగంపల్లి,  : ప్రజా ఉద్యమాల బలోపేతమే లక్ష్యంగా ఈనెల 23,24,25 తేదీల్లో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మహాసభలు గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్నాయని ఆ పార్టీ గ్రేటర్ కార్యదర్శి వి. తుకరం నాయక్ తెలిపారు.. గురువారం ముజఫర్ అహ్మద్ నగర్ పార్టీ కార్యాలయం లో పోస్టర్, .ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుకరం నాయక్ మైదాంశెట్టి రమేష్ లు మాట్లాడుతూ ఈనెల 23న ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శిఅమరజీవి తాండ్ర కుమార్ స్థూపం ఆవిష్కరణతోపాటు భారీ ప్రదర్శన నిర్వహిస్తామనీ, అనంతరం […]

Continue Reading