దక్షిణ్ విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మనవార్తలు ,హైదరాబాద్: విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం […]

Continue Reading

కరోనా వ్యాప్తిని ద్రవాల భౌతికశాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చు !…

– గీతం కార్యశాలలో సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి మనవార్తలు ,పఠాన్ చెరు: కరోనా మహమ్మారి ఎలా కదులుతుంది , ఎలా వ్యాపిస్తుంది , దానికి ఎలా కళ్ళెం వేయగలిగాం వంటివన్నీ ద్రవాల భౌతిక శాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.ఎన్ . చెప్పారు . గీతం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు ‘ ద్రవాల భౌతిక […]

Continue Reading

రామచంద్రపురం 112 డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడుగా ఎన్ నర్సింగ్ గౌడ్

మనవార్తలు ,రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా నియమించ‌డం ప‌ట్ల ఎన్ న‌ర్సింగ్ గౌడ్ సంతోషం వ్య‌క్తం చేశారు .సామాన్య కార్య‌క‌ర్త స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధ్య‌క్షుడిగా నియ‌మించిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు . జిల్లా అధ్య‌క్షులు న‌రేందర్ రెడ్డి చేతుల మీదుగా రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా బీజేపీ నేత‌లు ,కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌క్షంలో నియామ‌క ప‌త్రాన్ని అందుకోవ‌డం సంతోషంగా […]

Continue Reading

విష్యత్తు నానో టెక్నాలజీదే …. – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన బ్రూనే ఆచార్యుడు ‘

మనవార్తలు ,పటాన్‌చెరు: నానో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న శాస్త్రమని , ఇది వేగవంతమైన , బలమైన భవిష్యత్తు అభివృద్ధిని కలిగి ఉంటుందని , రాబోయే దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి , ఉద్యోగాల కల్పనకు ఇది గణనీయంగా దోహదపడగలదని ‘ బ్రూనే సాంకేతిక విశ్వవిద్యాలయంలోని రసాయన , పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుడు ప్రొఫెసర్ శివకుమార్ మాణికం అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ఆధ్వర్యంలో ‘ నానో ఫార్ములేషన్ , దాని వినియోగంలో ఆధునిక పోకడలు […]

Continue Reading

మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

మనవార్తలు ,హైదరాబాద్: ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచు అని మనసానుచూసి నేర్చుకోవచ్చుఅని […]

Continue Reading

రుద్రారంలో ఉద్రిక్తంగా మారిన భూ వివాదం

_పేరం గ్రూపుకే టోకరా వేసిన ఘనులు _ఫ్లాట్ల కొనుగోలు దారుల నష్టపోకుండా పేరం గ్రూపు చర్యలు మనవార్తలు ,పటాన్‌చెరు: రుద్రారంలో ఓ వెంచర్ యాజమాన్యం, గ్రామస్థుల మధ్య నెలకొన్న భూ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే రుద్రారం గ్రామం 711, 712 సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 42.5 ఎకరాలను పేరం గ్రూప్ […]

Continue Reading

అమెరికాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవదేవుడి కళ్యాణోత్సవాలు

మనవార్తలు , తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 18 న శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియాలో, 19 న సియాటెల్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ […]

Continue Reading

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మెట్టు శ్రీధర్

మనవార్తలు , సంగారెడ్డి నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్రో రైల్ సాధన సమితి సభ్యుడు మెట్టు శ్రీధర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు .ఈ సంధర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ నాపై ఇంత నమ్మకాన్ని ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిరంతరం […]

Continue Reading

వైద్యానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం

మనవార్తలు ,రామచంద్రపురం: పేదల పాలిటి ఆపద్బాంధవుడైనా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అను నిత్యం ప్రజల్లో ఉండి సేవా చేయాలన్నదే తన ఆశయం అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి అల్తాఫ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడం వలన,వైద్యానికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలుసుకున్నా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ […]

Continue Reading

 ఇంద్రేశంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత – బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు – మనవార్తలు ,పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాల‌ను […]

Continue Reading