ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం

_జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా _నేడు స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష   రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం మా జగనన్న ప్రభుత్వం ‌లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు. నేడు సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా గారు క్రీడలు మరియు శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు : ఎమ్మెల్యే జిఎంఆర్

_ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో ఘనంగా గురుపూజోత్సవం _నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం _అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి […]

Continue Reading

కలలు కనండి .. వాటిని సాకారం చేసుకోండి ….

– గీతం విద్యార్థులకు ఐఎంఎఫ్ఎస్ సీఈవో ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: పెద్ద కలలు కని , వాటిని సాకారం చేసుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని , ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని ఐఎంఎఫ్ఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) కేపీ సింగ్ అన్నారు . గీతమ్ లోని బీటెక్ , బీబీఏ , బీఎస్సీ , బీఫార్మసీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించి , విదేశీ విద్యాకాశాలను వివరించారు . ఈ సందర్భంగా విదేశీ విద్యలో తనకున్న […]

Continue Reading

ఆమీన్పూర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

_భయాందోళనలో స్థానికులు మనవార్తలు, పటాన్ చెరువు: అమీన్పూర్లో రాత్రిపూట కాలనీల్లో చెడ్డీలతో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు దుండగులు. తాళం వేసిన ఇళ్ల కోసం తిరు గుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బట్టలు, చెప్పులు తీసి చేతిలో పట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి ప్రహరీ గోడలు దూకి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లా డుతూ. రాత్రిపూట గస్తీ […]

Continue Reading

అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం

నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో: లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . […]

Continue Reading

ఉదయ్ కుమార్ కు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా హానరరీ కౌన్సిల్ గా సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ను నియమించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి, ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి,కోశాధికారి ర్యాలమడుగు శంకరాచారి,ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధు పంతులు,వడ్ల రాజేందర్ చారి, […]

Continue Reading

ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించిన ధ్రువ కాలేజ్

మనవార్తలు ,హైదరాబాద్: ధృవ కాలేజ్ మొట్టమొదటిగా ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త పింకిరెడ్డి ముఖ్య అతిదిగా హాజరై ఈ కాలేజ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి VChic వ్యవస్థాపకులు రాజేష్ చతుర్వేది మరియు ప్రఖ్యాత ఇమేజ్ కన్సల్టెంట్ మరియు VChic సహ వ్యవస్థాపకురాలు వర్ష చతుర్వేది గౌరవ అతిథులుగా హజరయ్యారు. ధృవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ VChic ద్వారా ప్రోవెస్ ఇమేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని అంతర్జాతీయ ఇమేజ్ […]

Continue Reading

FAMOUS ACTRESS FARIA ABDULLAH_POSTER OF HILIFE EXHIBITION

Manavarthalu ,Hyderabad: Hilife Exhibition is all set to present yet another exclusive showcase to captivate Hyderabadi shoppers just before the onset of Festive Season. Hilife Exhibition will present its Special Exhibition for Upcoming festive season bringing in an exciting display of fashion, glamour, style & luxury on 17th, 18th & 19th September, 2022. “HILIFE EXHIBITION” […]

Continue Reading

విద్యార్థులకు స్కూలు బ్యాగ్ లను పంపిణీ చేసిన_ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డీల‌ శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులు కార్పోరేట్ పాఠ‌శాల‌కు ధీటుగా పోటీ ప‌డి చ‌ద‌వి మంచి ఫ‌లితాలు సాధించాల‌ని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డీల‌ శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం చిట్కూల్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగే ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు .డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ ఐదవ తేదీన టీచ‌ర్స్ డే జ‌రుపుకుంటున్నామ‌న్నారు .గురువును దైవంగా […]

Continue Reading

స్మార్ట్ సిటీలదే భవిష్యత్తు: బెంగళూరు ఎయిర్ పోర్ట్ సిటీ సీఈవో రావు మునుకుట్ల

  మనవార్తలు ,పటాన్ చెరు: ప్రపంచ భవిష్యత్తును , నగరాల భవిష్యత్తును వేరుచేయడం కష్టమని , ప్రపంచ జనాభాలో సగానికి పైగా నగరాలు 80 శాతం స్థూల జాతీయోత్పత్తిని ( జీడీపీ ) అందిస్తున్నాయని బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) రావు మునుకుట్ల చెప్పారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన ‘ స్మార్ట్ సిటీస్ – ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్ ‘ ( […]

Continue Reading