నేటి వజ్రోత్సవ ర్యాలీకి అంతా సిద్ధం..

_ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ రమణ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నేడు పటాన్చెరు పట్టణంలో నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పి రమణ కుమార్ లు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు పూర్తి చేశామని […]

Continue Reading

గీతమ్ ఘనంగా ‘ ఓపెన్ మెక్డ్ ‘ కార్యక్రమం

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘ ఓపెన్ మెక్ష్ ‘ కార్యక్రమాన్ని క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలను వెలికితీయడానికి దీనిని ఏర్పాటు చేశారు . పాటలు , నృత్యం , కవిత్వం చదవడం , సంగీతం , వాద్యపరికరాలను సృ జనాత్మకంగా వాయించడం , కథలు చెప్పడం , మె , మిమిక్రీ వంటి అనేక […]

Continue Reading

గీతం అధ్యాపకుడు ప్రవీణ్ క్కుమార్ కు డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు: పాడెపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వెంకట నరసింహులు , జేఎన్టీయూ కాకినాడ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివప్రసాద్ లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు […]

Continue Reading

ప్రభుత్వ భూములు కాపాడడం లో అధికారుల విఫలం – భాస్కర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూములు కాపాడడం లో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దానికి పూర్తి భాద్యత వహిస్తూ భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. తను గతం లో చేసిన పిర్యాదులకు స్పందించిన అధికారులు మియాపూర్ సర్వేనెంబర్ 100 లో ఒకటి, చందానగర్ బచ్చుకుoట లో ఒక నిర్మాణాలను ఆరు నెలల క్రితం కూల్చివేశారని, తీరా ఇపుడు […]

Continue Reading

అత్యుత్తమ కోర్సులు , ఆకర్షణీయ ఉపకారవేతనాలు…

– ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ ఫెయిర్లో వక్తలు ఉద్ఘాటన పాల్గొన్న విదేశీ వర్సిటీల ప్రతినిధులు మనవార్తలు ,పటాన్ చెరు: విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా అత్యుత్తమ కోర్సులు , ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో , అత్యధిక ప్రాంగణ నియామకాలతో , ఆకర్షణీయ ఉపకార వేతనాలతో అందుబాటులో ఉన్నట్టు అమెరికా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ పేరిట నిర్వహించిన ఫెయిర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం […]

Continue Reading

జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ నెల 18వ తేదీన పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగిలో నిర్వహించనున్న జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆదివారం తన నివాసం లో ఆవిష్కరించారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, అమీన్ పూర్ మండల […]

Continue Reading

కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ వినాయకుడి పూజలో ప్రముఖులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి ని పురస్కరించుకుని కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్మల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అహింస చిత్ర హీరో దగ్గుపాటి అభిరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు చేసి, […]

Continue Reading

అంతర్ విభాగ పరిశోధనలు అవశ్యం…

– గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు , జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు , సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం ‘ ( ‘ Mathematical Sciences and Emerging Applications in Technology ‘ ( ICMSEAT […]

Continue Reading

అంతా గణితమయం ! ‘

మనవార్తలు ,పటాన్ చెరు: _గీతమ్ ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలన్నీ గణితమయం అని, ప్రతిదానిలో గణితం ఉండడం వల్లే అది మన జీవితాలను సులభతరం చేస్తోందని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం అనే అంశంపై శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. […]

Continue Reading

సంతోషమే సగం బలం : నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్

మనవార్తలు ,పటాన్ చెరు: సంతోషమే సగం బలమని , ఏ కార్యాన్ని అయినా చిరునవ్వుతో , ఎటువంటి ఆందోళనకు తావివ్వకుండా చేపడితే విజయం సాధించడం తథ్యమని ప్రముఖ నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు . హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ మేథస్సును పెంపొందించుకోవడం – జ్ఞాపకశక్తి ‘ ( డెవలపింగ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ పవర్ ) అనే అంశంపై గురువారం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . ఆది నుంచి […]

Continue Reading