కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన ఏకైక పార్టీ టిఆర్ఎస్

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్చెరు: టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలను అనునిత్యం అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీకి చెందిన మండ గంగమ్మ, బొల్లారం మున్సిపాలిటీకి చెందిన కొల్లని […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ విగ్రహం

మనవార్తలు ,పటాన్చెరు: తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని సాకీ చెరువు కట్టపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేయనున్న సాకి చెరువు కట్టపై ఏర్పాట్లు పరిశీలించారు. ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయనున్నట్లు […]

Continue Reading

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్

_నేటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల _ఉత్తమ మండలం గా ఎంపిక కావడం పట్ల అభినందనలు మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పటాన్చెరు మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ […]

Continue Reading

గీతమ్ విదేశీ వర్సిటీతో సంయుక్త బీఎస్సీ

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో నాలుగేళ్ళ బీఎస్సీ ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు . ఈమేరకు నాటింగ్హాహామ్ వర్సిటీకి చెందిన భాగస్వామ్య సంబంధాలు , ప్రాజెక్టుల విభాగాధిపతి అన్నే యిమెంగ్ ఆన్తో బుధవారం ప్రాథమిక చర్చలు జరిగాయి . ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండేళ్ళ పాటు గీతమ్ , ఆ తరువాత బ్రిటన్లో విద్యాభ్యాసం చేసేలా ఒప్పందం […]

Continue Reading

ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కేటీఆర్ సంతోషం

_ కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం _ బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయన్న కేటీఆర్ _రేపటినుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక […]

Continue Reading

పటాన్చెరు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ శాఖ కార్యాలయం..

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు షురూ.. _ఆదేశాలు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: పట్టు వదలని విక్రమార్కుడిగా పేరుందిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విజయం సాధించారు. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారన్న విషయం తెలుసుకున్న అల్లం నారాయణ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రెస్ అకాడమీ తరపున జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న […]

Continue Reading

మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో […]

Continue Reading

ఏరోస్పేస్లో ఎల్టీఏలకు సముచిత స్థానం : ప్రొ . పంత్

మనవార్తలు ,పటాన్ చెరు: గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ […]

Continue Reading

హెల్త్ మాఫియా ప్రజలను దోచుకుంటుంది: సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు

మనవార్తలు ,నంద్యాల: నంద్యాల జిల్లా అయిన త‌ర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుంద‌ని నంద్యాల‌ సీపీఐ నేత‌లు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ  నంద్యాల కార్పోరేట్ ఆసుప‌త్రులు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా చికిత్స‌లు అందిస్తు రోగుల‌ను పీల్చిపిప్పిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు .ప్ర‌తి హాస్ప‌టల్ లో ఏ వైద్యంకు ఎంత ఖ‌ర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుప‌త్రులు […]

Continue Reading