శివాజీ విగ్రహా ఏర్పాటుకు భారీ విరాళం అందించిన గూడెం మధుసూదన్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి భారీ విరాళం అందించారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో సోమవారం నూతనంగా నిర్మించ తలపెట్టిన శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ఏర్పాటుకు 1,50,000 రూపాయల విరాళం అందించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో నియోజకవర్గ వ్యాప్తంగా శివాజీ విగ్రహాల ఏర్పాటుకు […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహం

_భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ వీర వనిత, నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేప్పాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల సాకి చెరువు కట్టపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం సాకి చెరువు కట్టపైగల తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవరణలో ఐలమ్మ […]

Continue Reading

రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలి – సీపీఐ

_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ మనవార్తలు ,నంద్యాల: నంద్యాల జిల్లా బన‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయ‌ప‌డిన వారికి 25 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు కె.రామాంజ‌నేయులు ,సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ఎన్ .రంగ‌నాయుడులు డిమాండ్ చేశారు . […]

Continue Reading

కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తాం :సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

మనవార్తలు ,డోన్: కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నక్కి రామన్న భవనంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ పులి శేఖర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారస్తుందని మండిపడ్డారు.బిజెపికి వ్యతిరేకంగా అన్ని […]

Continue Reading

చాక‌లి ఐల‌మ్మ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణకు ఏర్పాట్లు పూర్తి -చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

_చాక‌లి ఐల‌మ్మ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్న మంత్రి కేటీఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ జ‌యంతి సంద‌ర్భంగా సెప్టెంబరు 26 తేదీన కాంస్య విగ్ర‌హం ఏర్పాటు చేస్తున్నామ‌ని ఈ విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. […]

Continue Reading

గీతమ్ ఉల్లాసంగా దాండియా , బతుకమ్మ వేడుకలు…

మనవార్తలు ,పటాన్ చెరు: సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ […]

Continue Reading
 నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం

నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి దాత

_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం మనవార్తలు ,పటాన్ చెరు: నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి […]

Continue Reading

గీతమ్ లో ఉల్లాసంగా స్టార్టప్ మేళా…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలోని ఈ – క్లబ్ గురువారం ‘ స్టార్టప్ మేళా’ని ఉల్లాసంగా , ఉత్సాహంగా నిర్వహించింది . ఇప్పటికే ఉన్న సభ్యులను ప్రోత్సహించి , వారిలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడానికి , కొత్త వారిని ఆకర్షించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు . ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , మహోత్సవ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు . పర్యావరణవేత్త , […]

Continue Reading

26న చిట్కుల్ లో 30 వేల మందితో ఐలమ్మ జయంతి వేడుకలు

– రాష్ట్రంలోనే మొదటి కాంస్య విగ్రహావిష్కరణ – రజక సంఘం జాతీయ కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు, నేటిదాత్రి: తెలంగాణ తల్లి, వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి చాకలి ఐలమ్మ అని, వీరనారి ఐలమ్మ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని రజక సంఘం జాతీయ కో […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య :మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్

మనవార్తలు ,మెదక్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు మార్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ గారు తెలిపారు.ఎన్టీఆర్ గారి పేరు మార్చడం బాధాకరం, దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ, తుగ్లక్ నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చరిత్ర హీనులుగా […]

Continue Reading